ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tiruchendur ఆలయంలో ప్రత్యేక వసతులు

ABN, First Publish Date - 2021-10-26T13:07:05+05:30

తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్నట్టు తిరుచెందూర్‌ ఆలయంలో కూడా దర్శనానికి వచ్చి వేచి వుండే భక్తులకు ప్రత్యేక సీట్ల వసతి కల్పించారు. రాజగోపురం సమీపంలోని కావేరి మండపంలో ‘భక్తులు వేచి ఉండు ప్రాంతం’ పేరిట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(Chennai): తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్నట్టు తిరుచెందూర్‌ ఆలయంలో కూడా దర్శనానికి వచ్చి వేచి వుండే భక్తులకు ప్రత్యేక సీట్ల వసతి కల్పించారు. రాజగోపురం సమీపంలోని కావేరి మండపంలో ‘భక్తులు వేచి ఉండు ప్రాంతం’ పేరిట 408 కుర్చీలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రాంతంలో భక్తులకు తాగునీటి వసతి, ఫ్యాన్‌ సౌకర్యం కల్పించారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజల అనంతరం దర్శనానికి వచ్చిన భక్తులను ఆలయ జాయింట్‌ కమిషనర్‌ అన్బుమణి ఆహ్వానించి, సీట్లలో కూర్చొబెట్టారు. కాగా, కరోనా లాక్‌డౌన్‌ సడలింపులతో ఆరు నెలల అనంతరం ఆదివారం సాయంత్రం 6 గంటలకు బంగారు రథం పూజలు నిర్వహించారు.

Updated Date - 2021-10-26T13:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising