ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరాక్‌లో బాంబు దాడి...ముగ్గురు సైనికుల మృతి

ABN, First Publish Date - 2021-06-16T11:17:09+05:30

ఇరాక్ దేశంలో రోడ్డు పక్కన జరిగిన బాంబు దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాగ్దాద్ (ఇరాక్): ఇరాక్ దేశంలో రోడ్డు పక్కన జరిగిన బాంబు దాడిలో ముగ్గురు సైనికులు మరణించారు. ఇరాక్ దేశంలోని బానీసాద్ పట్టణ సమీపంలోని గ్రామం వద్ద ఉన్న సైనిక వాహనం వద్ద బాంబు పేలింది. ఈ బాంబు పేలుడులో ముగ్గురు సైనికులు మరణించారని బానీ సాద్ మేయర్ నజ్మా సాదీ చెప్పారు. ఈ పేలుడు జరిగినపుడు ఇరాక్ ఆర్మీ జవాన్లు ముగ్గురు సైనిక వాహనంలో ఉన్నారని వారు మరణించారని మేయర్ చెప్పారు. పేలుడు జరిగిన వెంటనే ఇరాక్ భద్రతా బలగాలు సంఘటన స్థలానికి హుటాహుటిన వచ్చి దర్యాప్తు ప్రారంభించాయి.ఇరాక్ దేశంలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతున్నారు. దీంతో ఇరాక్ సైనిక బలగాలను రంగంలోకి దించింది. 

Updated Date - 2021-06-16T11:17:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising