ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జార్ఖండ్‌లో ఐఈడీ పేలి ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి

ABN, First Publish Date - 2021-03-05T11:46:02+05:30

భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. సింగ్‌భూమ్‌ జిల్లా అటవీ ప్రాంత సమీపంలో ఉండే హోయాహాతు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దంతెవాడలో ప్రాణాలు కోల్పోయిన మరో జవాను 


రాంచీ/దుమ్ముగూడెం, ఫిబ్రవరి 4: భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. సింగ్‌భూమ్‌ జిల్లా అటవీ ప్రాంత సమీపంలో ఉండే హోయాహాతు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు, ఛత్తీ్‌సగఢ్‌లోనూ మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి లక్ష్మీకాంత్‌ ద్వివేది అనే జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీ్‌సగఢ్‌ సాయుధ దళం (సీఏఎఫ్‌) దంతెవాడ జిల్లా గీదం పోలీసు స్టేషన్‌ పరిధిలోని పహర్‌నార్‌ గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

Updated Date - 2021-03-05T11:46:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising