ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవనం కూలి ముగ్గురు కార్మికుల దుర్మరణం

ABN, First Publish Date - 2021-06-21T11:57:48+05:30

రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ గంగా సిటీలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బికనేర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్ గంగా సిటీలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని బికనేర్ జిల్లా కలెక్టరు నమిత్ మెహతా చెప్పారు. కూలిన భవనంలో మద్యం దుకాణం తెరవాలని యజమానులు భావించగా స్థానికులు దాన్ని వ్యతిరేకించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.భవనం కూలిన ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-21T11:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising