ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 గంటల్లో ముగ్గురు చిన్నారుల మృతి

ABN, First Publish Date - 2021-11-16T14:40:26+05:30

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నార్త్ బెంగాల్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 24 గంటల్లో ముగ్గురు శిశువులు మరణించిన విషాద ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిలిగురి (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నార్త్ బెంగాల్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 24 గంటల్లో ముగ్గురు శిశువులు మరణించిన విషాద ఘటన తాజాగా వెలుగుచూసింది.ముగ్గురు పిల్లల మృతికి కరోనా వైరస్ కారణం కాదని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఇంద్రజిత్ సాహా చెప్పారు. మెడికల్ కళాశాల ఆసుపత్రిలో తెల్లవారుజామున మరణించిన ముగ్గురు శిశువులు జ్వరం లేదా శ్వాసకోస సమస్యలు, కరోనా వైరస్ తో మరణించలేదని వారి మృతికి వేర్వేరు కారణాలున్నాయని వైద్యులు చెప్పారు.గత 24 గంటల్లో ఆసుపత్రిలో 13 మంది శిశువులు చేరగా వారిలో ఎవరికీ జ్వరం, శ్వాస కోశ సమస్యలు లేవని వైద్యులు వివరించారు.


Updated Date - 2021-11-16T14:40:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising