ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేపాల్ వరదల్లో ముగ్గురు భారతీయుల అదృశ్యం

ABN, First Publish Date - 2021-06-17T17:52:58+05:30

సెంట్రల్ నేపాల్‌లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో అకస్మాత్తుగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాట్మండు : సెంట్రల్ నేపాల్‌లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. సింధుపల్చోక్ జిల్లాలో సంభవించిన వరదల్లో 20 మంది అదృశ్యమయ్యారని, వీరిలో ముగ్గురు భారతీయులని నేపాల్ ప్రభుత్వ అధికారులు గురువారం తెలిపారు. 


సింధుపల్చోక్ జిల్లా పరిపాలనాధికారి అరుణ్ పొఖ్రెల్ మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో ముగ్గురు భారతీయులు, ముగ్గురు చైనీయులు అదృశ్యమైనట్లు తెలిపారు. మంచుకొండ కరిగిపోవడం వల్ల ఈ వరదలు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. 


మెలమ్చి నది పరీవాహక ప్రాంతం నుంచి దాదాపు 200 కుటుంబాలను సురక్షితంగా ఓ పాఠశాలకు తరలించినట్లు తెలిపారు. వీరి ఇళ్ళు వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. 


Updated Date - 2021-06-17T17:52:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising