ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు జిల్లాల్లోనే Covid ప్రభావం

ABN, First Publish Date - 2021-11-23T17:08:22+05:30

రాష్ట్రంలో మూడు జిల్లాల్లోనే కొవిడ్‌ ప్రభావం కొనసాగుతోంది. సోమవారం 178 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 112 మందికి, దక్షిణకన్నడలో 16, మైసూరు 14 మందికి పాజిటివ్‌ ప్రబలింది. 12 జిల్లాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో మూడు జిల్లాల్లోనే కొవిడ్‌ ప్రభావం కొనసాగుతోంది. సోమవారం 178 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 112 మందికి, దక్షిణకన్నడలో 16, మైసూరు 14 మందికి పాజిటివ్‌ ప్రబలింది. 12 జిల్లాల్లో ఒక్కకేసూ నమోదు కాలేదు. ఆరు జిల్లాల్లో ఒక్కొక్క కేసు, 9 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. 373 మంది కోలుకోగా బెంగళూరు, ధార్వాడలో ఒక్కొక్కరు మృతిచెందారు. 30 జిల్లాల్లో 6,863 మంది చికిత్సలు పొందుతున్నారు. 9 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు ఉండగా అత్యధికంగా బెంగళూరులో 5,609 మంది ఉన్నారు. 

Updated Date - 2021-11-23T17:08:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising