ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫస్ట్ క్లాస్ గోవాలో థర్డ్ క్లాస్ నేతలు ఉన్నారు: కేజ్రీవాల్

ABN, First Publish Date - 2021-12-22T00:15:49+05:30

గోవా ఫస్ట్ క్లాస్ రాష్ట్రం. కానీ ఈ రాష్ట్రాన్ని థర్డ్ క్లాస్ నేతలు ఏలుతున్నారు. గోవాకు ఇంకా మంచి రాజకీయ నాయకులు కావాలని నేను అనుకుంటున్నాను. గోవాలో ఇప్పటి వరకు ఉన్న పార్టీలే దేశంలోనూ ఉన్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనాజీ: గోవా ఫస్ట్ క్లాస్ రాష్ట్రమని అయితే అక్కడ థర్డ్ క్లాస్ నేతలు ఉన్నారని భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్. గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం పనాజీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార బీజేపీ సహా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.


‘‘గోవా ఫస్ట్ క్లాస్ రాష్ట్రం. కానీ ఈ రాష్ట్రాన్ని థర్డ్ క్లాస్ నేతలు ఏలుతున్నారు. గోవాకు ఇంకా మంచి రాజకీయ నాయకులు కావాలని నేను అనుకుంటున్నాను. గోవాలో ఇప్పటి వరకు ఉన్న పార్టీలే దేశంలోనూ ఉన్నాయి. ఈ 60 ఏళ్లలో అవినీతిని వారేమైనా అంతం చేయగలిగారా? కానీ మేము అధికారంలోకి రాగానే గోవాను అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తాం’’ అని కేజ్రీవాల్ అన్నారు.

Updated Date - 2021-12-22T00:15:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising