ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేద, ధనిక వేర్వేరు న్యాయ వ్యవస్థలు ఉండవు

ABN, First Publish Date - 2021-07-23T07:49:49+05:30

‘‘ధనికులకు, పేదలకు సమాంతరంగా వేర్వేరు న్యాయ వ్యవస్థలు ఉండవు. జిల్లా కోర్టుల్లో జడ్జిలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సుప్రీం కోర్టు ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జూలై 22: ‘‘ధనికులకు, పేదలకు సమాంతరంగా వేర్వేరు న్యాయ వ్యవస్థలు ఉండవు. జిల్లా కోర్టుల్లో జడ్జిలు ‘వలస’ ఆలోచన విధానాలను దూరం పెట్టాలి. సామాన్యులకు న్యాయం పట్ల, కోర్టుల పట్ల విశ్వాసం కలిగించాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. గురువారం మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బీఎస్పీ ఎమ్మెల్యే భర్త బెయిల్‌ను రద్దు చేస్తూ.. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎమ్మార్‌ షాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.


రెండేళ్ల క్రితం దేవేంద్ర చౌరాసియా హత్యకేసులో సదరు ఎమ్మెల్యే భర్త అరెస్టయ్యాడు. జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో.. బాధితులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం కిందిస్థాయి కోర్టుల పరిస్థితులను అర్థం చేసుకుంటూనే.. పలు కీలక సూచనలు చేసింది. 

Updated Date - 2021-07-23T07:49:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising