ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాకే జెఎన్యూ ప్రవేశ పరీక్ష: వీసీ
ABN, First Publish Date - 2021-06-02T21:34:24+05:30
ప్రస్తుత పరిస్థితులు చక్కబడ్డాకే జెఎన్యూ ప్రవేశ పరీక్ష: వీసీ
న్యూఢిల్లీ: కోవిడ్ పరిస్థితులు తగ్గాకే జెఎన్యూ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వైస్ ఛాన్సలర్ ఎం జగదేశ్ కుమార్ బుధవారం చెప్పారు. 12 వ తరగతి పరీక్షలను రద్దు చేయాలనే నిర్ణయం ఆచరణాత్మకమైనదని, హేతుబద్ధమైనదని ఆయన అన్నారు. 12వ తరగతి మార్కుల ఆధారంగా యూజీ ప్రవేశానికి న్యాయమైన మరియు పారదర్శకంగా ఉండే తగిన విధానాలను విశ్వవిద్యాలయాలు రూపొందించవచ్చని కుమార్ సూచించారు.
Updated Date - 2021-06-02T21:34:24+05:30 IST