ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదో రాజకీయ వ్యాఖ్యానం

ABN, First Publish Date - 2021-03-06T08:18:15+05:30

భారత్‌లో ఉన్నది పాక్షిక స్వేచ్ఛేనని, సంపూర్ణ స్వేచ్ఛాయుత దేశం కాదనీ, నరేంద్ర మోదీ హయాంలో హక్కుల అణచివేత సాగుతోందంటూ ఫ్రీడం హౌస్‌ అనే మేధోబృందం ప్రకటించిన నివేదిక తప్పుల తడక అని కేంద్రం మండిపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత్‌కు ఎవరూ సుద్దులు చెప్పక్కర్లేదు

ఫ్రీడం హౌస్‌ నివేదికపై మండిపడ్డ కేంద్రం


న్యూఢిల్లీ, మార్చి 5: భారత్‌లో ఉన్నది పాక్షిక స్వేచ్ఛేనని, సంపూర్ణ స్వేచ్ఛాయుత దేశం కాదనీ, నరేంద్ర మోదీ హయాంలో హక్కుల అణచివేత సాగుతోందంటూ ఫ్రీడం హౌస్‌ అనే మేధోబృందం ప్రకటించిన నివేదిక తప్పుల తడక అని కేంద్రం మండిపడింది. ‘ఫ్రీడం హౌస్‌ ప్రకటించినది ఓ రాజకీయ వ్యాఖ్యానం. ఆ సంస్థ దేశాల సరిహద్దులు కూడా తెలుసుకోకుండా పటాలను (మ్యాప్‌లను) తప్పుడుగా చిత్రీకరిస్తుంటుంది. ఇదీ అంతే! స్వేచ్ఛపై వెల్లడించిన అభిప్రాయాలు పూర్తిగా అవాస్తవాలు, వక్రభాష్యాలు’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ మీడియాకు చెప్పారు. మూలాలే సరిగా లేనివారు తమకు సుద్దులు చెప్పవద్దంటూ ఆయన ఘాటుగా అన్నారు. 

Updated Date - 2021-03-06T08:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising