ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాత్‌లో boat బోల్తాపడి 10 మంది మత్స్యకారుల గల్లంతు

ABN, First Publish Date - 2021-12-02T16:24:02+05:30

గుజరాత్‌ రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ సమీపంలోని సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో 10 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: గుజరాత్‌ రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ సమీపంలోని సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో 10 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. గిర్ సోమనాథ్ జిల్లా సమీపంలో భారీవర్షాలు, గాలుల వల్ల పడవ బోల్తా పడింది. భారీ వర్షాలు,ఉద్ధృతంగా వీచే గాలుల వల్ల పడవలు బోల్తా పడ్డాయని అధికారులు చెప్పారు. పోలీసులు, సహాయ సిబ్బంది, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలిస్తున్నారు.భారీవర్షాలు కురుస్తున్నా మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి ప్రమాదం బారిన పడ్డారని అధికారులు చెప్పారు.

Updated Date - 2021-12-02T16:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising