ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో కొత్తగా 120 రైతు బజార్లు

ABN, First Publish Date - 2021-08-01T14:53:20+05:30

రాష్ట్రంలో కొత్తగా 120 రైతు బజార్లు ఏర్పాటు చేయడంపై పరిశీలిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం పేర్కొన్నారు. రైతులు తమ భూముల్లో పండించే పంటలను సంతకు తరలిం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

            - మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో కొత్తగా 120 రైతు బజార్లు ఏర్పాటు చేయడంపై పరిశీలిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం పేర్కొన్నారు. రైతులు తమ భూముల్లో పండించే పంటలను సంతకు తరలించడం, ప్రత్యేక ఆర్ధిక బడ్జెట్‌ నివేదికలో చోటు కల్పించాల్సిన అంశాల గురించి వ్యవసాయ వాణిజ్య సంఘాల ప్రతినిధులతో శుక్రవారం సచివాలయంలో మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రైతులు ఉత్పత్తి చేసే కూరగాయలు, పండ్లు, ధాన్యం, పూలు తదితరాలకు గిట్టుబాటు ధర అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో కొత్తగా 120 ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటుచేయడంపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న 180 రైతు బజార్లు ఆధునీకరణ చేసేందుకు తమ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. 

Updated Date - 2021-08-01T14:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising