ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెప్టెంబరు ఒకటి నుంచి స్కూళ్లు తెరవనున్న తమిళనాడు సర్కారు!

ABN, First Publish Date - 2021-08-07T14:59:16+05:30

తమిళనాడు సర్కారు రాష్ట్రంలోని తొమ్మిది, పది తరగతుల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడు సర్కారు రాష్ట్రంలోని తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు సెప్టెంబరు ఒకటి నుంచి స్కూళ్లు తెరవాలని నిర్ణయించింది. దీనితో పాటు ఆగస్టు 16 నుంచి మెడికల్ కాలేజీలను తెరిచేందుకు అనుమతినిచ్చింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మానసిక శాస్త్రవేత్తలు కూడా స్కూళ్లను తెరవడం ఉత్తమమని సూచిస్తున్నారు. దీర్ఘకాలంగా విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావడం వలన అది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నదన్నారు.

Updated Date - 2021-08-07T14:59:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising