ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ వారియర్లకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం

ABN, First Publish Date - 2021-05-12T20:49:23+05:30

కోవిడ్ వారియర్లకు రూ.25 లక్షల చొప్పున స్టాలిన్ పరిహారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రేయింబవళ్లు శ్రమించి, విధుల నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 43 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ప్రభుత్వ డాక్టర్ల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ పరిహారం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని బుధవారంనాడు ప్రకటించారు. కోవిడ్ సమయంలో విధులు నిర్వహించిన మెడికల్ ప్రొఫెషనల్స్‌కు ఏప్రిల్, మే, జూన్‌ మాసాలకు  ప్రోత్సాహకాలను (ఇన్‌సెంటివ్స్) కూడా సీఎం ప్రకటించారు. వైద్యులకు రూ.30,000, నర్సులకు రూ.20,000, ఇతర వర్కర్లకు రూ.15,000 ఇన్‌సెన్టివ్‌లు ఇస్తామన్నారు. పీజీ స్టూడెంట్లు, ట్రెయినీ డాక్టర్లకు కూడా  రూ.20,000 ఇన్‌సెన్టివ్‌ను సీఎం ప్రకటించారు.

Updated Date - 2021-05-12T20:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising