ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెజాన్‌ అధికారులపై ఎఫ్‌ఐఆర్‌

ABN, First Publish Date - 2021-11-26T09:10:44+05:30

ఈ-కామర్స్‌ పోర్టల్‌ అమెజాన్‌ నుంచి విషపూరితమైన సల్ఫస్‌ పౌడర్‌ తెప్పించుకుని, దానిని సేవించి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువకుడి ఆత్మహత్య కేసులో మధ్యప్రదేశ్‌ హోం మంత్రి


ఇందౌర్‌, నవంబరు 25: ఈ-కామర్స్‌ పోర్టల్‌ అమెజాన్‌ నుంచి విషపూరితమైన సల్ఫస్‌ పౌడర్‌ తెప్పించుకుని, దానిని సేవించి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి కేసులో అమెజాన్‌ అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తం మిశ్రా ఆదేశించారు. మృతుడి తండ్రి గురువారం ఇందౌర్‌లో మంత్రిని కలిశారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. యువకుడి ఆత్మహత్య కేసును తాను సుమోటోగా తీసుకున్నానని, అమెజాన్‌ అధికారులపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించానని మంత్రి తెలిపారు. కాగా ఇటీవలే అమెజాన్‌ నుంచి ఓ యువకుడు (18) సల్ఫస్‌ పౌడర్‌ తెప్పించుకొని దానిని వినియోగించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మృతుడి తండ్రి రంజిత్‌ వర్మ మంత్రిని కలిసి, అమెజాన్‌పై కేసు నమోదు చేయాలని కోరారు.

Updated Date - 2021-11-26T09:10:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising