ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీ ఎదుట ఎస్‌ఐ ఆత్మహత్య.. సీఎం పేరున సూసైడ్ నోట్

ABN, First Publish Date - 2021-03-05T00:51:57+05:30

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం యూపీ వ్యాప్తంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం యూపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. యూపీ అసెంబ్లీ గేట్ నంబరు 7 వద్ద సబ్ ఇన్‌స్పెక్టర్ నిర్మల్ కుమార్ చౌబే తన తుపాకీతో తానే కాల్చుకున్నారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆత్మహత్య అనంతరం ఆయన  మృతదేహం వద్ద నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోసం రాసిన ఓ లెటర్ ఉంది. ఆ లెటర్లో ‘నా మనసేమీ బాలేదు. నేను వెళ్లిపోతున్నాను. నా పిల్లల బాగోగులు చూడండి’ అని రాశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ నవీన్ అరోరా తెలిపారు.



Updated Date - 2021-03-05T00:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising