ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడిని ఖండించిన మోదీ

ABN, First Publish Date - 2021-11-14T02:09:10+05:30

అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడిని ఖండించిన మోదీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాద దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగం మరువలేనిదని మోదీ శనివారం అన్నారు. శనివారం మణిపూర్‌లోని చురచంద్‌పూర్ వద్ద కాన్వాయ్ పై ఉగ్రదాడి జరిగింది. ఈరోజు అమరవీరులైన సభ్యుల త్యాగం ఎప్పటికీ మరువలేనిదని, ఆ సైనికులకు తాను నివాళులర్పిస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు. 


Updated Date - 2021-11-14T02:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising