ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో మరణించిన వైద్యుల కుటుంబాలకు 25 లక్షల సాయం

ABN, First Publish Date - 2021-05-13T08:42:53+05:30

కరోనా బాధితులకు చికిత్సలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన 43మంది వైద్యుల కుటుంబాలకు రూ.25 లక్ష ల చొప్పున ఆర్థికసాయాన్ని తమిళనాడు ప్రభు త్వం అందించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటన


చెన్నై, మే 12(ఆంధ్రజ్యోతి): కరోనా బాధితులకు చికిత్సలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన 43మంది వైద్యుల కుటుంబాలకు రూ.25 లక్ష ల చొప్పున ఆర్థికసాయాన్ని తమిళనాడు ప్రభు త్వం అందించనుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బుధవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా బాధితుల ప్రాణాలు కాపాడటంలో ఏడాదికిపైగా ప్రభుత్వ వైద్యులు, నర్సులు, సహాయకులు పాటుపడుతున్నారని ఆయన ప్రశంసించారు.


తాము వైరస్‌ తాకిడికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిసినా ప్రాణాలకు తెగించి వారందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. అలా గతేడాది నుంచి ఇప్పటిదాకా 43మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అలాగే,  కరోనా రెండో దశలోనూ సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. 

Updated Date - 2021-05-13T08:42:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising