ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sonia gandhi: పంజాబ్ ముఖ్య నేతలకు ఫోన్లు

ABN, First Publish Date - 2021-07-20T01:03:51+05:30

పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా సిద్దూను ప్రకటించే కొన్ని గంటల ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాందీ సీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పంజాబ్ పీసీసీ అధ్యక్షునిగా సిద్దూను ప్రకటించే కొన్ని గంటల ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాందీ సీఎం అమరీందర్ సింగ్‌కు ఫోన్ చేశారు. ఆయనతో పాటు పలువురు పంజాబ్ ఎంపీలకు, సీనియర్లకు కూడా ఫోన్ చేశారు. వారి అభ్యంతరాలను సావధానంగా విన్నట్లు తెలుస్తోంది. మనీశ్ తివారీ, ప్రతాప్ సింగ్ బాజ్వా, రవణీత్ బిట్టూ, గుర్జీత్ ఔజలా, అమర్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. వీరందరికీ సోనియా ఫోన్ చేశారు. సిద్దూను పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నారని ఖాయమైన నేపథ్యంలో ఎంపీలందరూ సోనియా అపాయింట్‌మెంట్ కోరారు. ఈ నేపథ్యంలోనే సోనియా వారికి ఫోన్ చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. చివరికి ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సిద్దూను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 


Updated Date - 2021-07-20T01:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising