ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఐసీసీ కార్యాలయంలో త్రివర్ణపతాకం ఎగురవేసిన సోనియా

ABN, First Publish Date - 2021-08-15T21:59:08+05:30

దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదివారం ఆవిష్కరించారు. దీనికి ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ గీతం 'సారే జహా సే అచ్చా'లోని మొదటి రెండు లైన్లు ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ప్రియాంకా గాంధీ వాద్రా హిందీలో ట్వీట్ చేస్తూ, స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబాలు, 'జైభారత్ జన్ సంపర్క్ అభియాన్' కిందకు వచ్చే యూపీ గ్రామాల్లోని రైతులకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సన్మానిస్తోందని తెలిపారు.

Updated Date - 2021-08-15T21:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising