ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... ప్రియాంక గాంధీ వాద్రా కీలక ప్రకటన

ABN, First Publish Date - 2021-10-22T03:32:27+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్స్, స్కూటీలను ఇస్తామని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్స్, స్కూటీలను ఇస్తామని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. వచ్చే సంవత్సరంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు ఇస్తామని అక్టోబర్ 21, 2021 గురువారం ప్రియాంక గాంధీ వాద్రా హామీ ఇచ్చారు. 12వ తరగతి పాసైన విద్యార్థునులకు స్మార్ట్‌ఫోన్స్ ఇస్తామని, డిగ్రీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలను ఇస్తామని ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆమె విద్యార్థినులకు పిలుపునిచ్చారు.

Updated Date - 2021-10-22T03:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising