ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత జాలర్లపై రాళ్లు రువ్విన SL navy

ABN, First Publish Date - 2021-10-07T23:28:34+05:30

శ్రీలంక నేవీ మరోమారు చెలరేగిపోయింది. భారత జాలర్లపై రాళ్లు విసిరి వారి వలలను ధ్వంసం చేసింది. కచ్చతీవు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామేశ్వరం: శ్రీలంక నేవీ మరోమారు చెలరేగిపోయింది. భారత జాలర్లపై రాళ్లు విసిరి వారి వలలను ధ్వంసం చేసింది. కచ్చతీవు సమీపంలో ఈ ఘటన జరిగినట్టు తమిళనాడు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. పది ఫిషింగ్ బోట్లలో వచ్చిన శ్రీలంక నేవీ అధికారులు జాలర్లపై రాళ్లు రువ్వారని, దాదాపు 20 వలలను ధ్వంసం చేశారని ఆరోపించారు. అక్కడ వేటాడవద్దని హెచ్చరించాన్నారు.


అయితే, ఈ ఘటనలో జాలర్లు ఎవరూ గాయపడలేదని తెలిపారు. ఈ ఘటనపై అధికారుల వద్ద ఫిర్యాదు నమోదైంది. భారత జాలర్లపై శ్రీలంక నేవీ దాడులు సర్వసాధారణమైపోయాయని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని జాలర్ల సంఘాల ప్రతినిధులు అధికారులను కోరారు. 

Updated Date - 2021-10-07T23:28:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising