ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీకి రాసే బహిరంగ లేఖలో రైతుల పెండింగ్ డిమాండ్లను లేవనెత్తుతాం: బల్బీర్ సింగ్

ABN, First Publish Date - 2021-11-22T01:17:30+05:30

మోదీకి రాసే బహిరంగ లేఖలో రైతుల పెండింగ్ డిమాండ్లను లేవనెత్తుతాం: బల్బీర్ సింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాయనున్న బహిరంగ లేఖలో రైతుల పెండింగ్ డిమాండ్లను లేవనెత్తుతామని రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు. సరిహద్దులో కోర్ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ మాట్లాడారు. తాము ప్రధానమంత్రికి బహిరంగ లేఖ రాస్తామని ఆయన పేర్కొన్నారు. ఎంఎస్‌పీకి చట్టబద్ధమైన హోదా కల్పించడంపై ఏర్పాటు చేయబోయే కమిటీపై వివరణ కోరుతామని బల్బీర్ సింగ్ తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు నవంబర్ 19న మోదీ ప్రకటించారు. నవంబర్ 29న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా రద్దు ప్రతిపాదనను పార్లమెంటు ముందుకు తీసుకువెళ్లనుంది.

Updated Date - 2021-11-22T01:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising