ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరుగురు జైషే ఉగ్రవాదుల హతం

ABN, First Publish Date - 2021-12-31T08:55:26+05:30

జమ్మూకశ్మీర్‌లో జరిగిన జంట ఎన్‌కౌంటర్లలో ఆరుగురు జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులు హత మయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్‌, డిసెంబరు 30: జమ్మూకశ్మీర్‌లో జరిగిన జంట ఎన్‌కౌంటర్లలో ఆరుగురు జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులు హత మయ్యారు. అర్ధరాత్రి అనంతనాగ్‌ జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు జైషే ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ ఘటనల్లో ఒక జవాను మృతి చెందగా.. మరో జవాను, ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

Updated Date - 2021-12-31T08:55:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising