ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరు జిల్లాల్లోనే Covid ప్రభావం

ABN, First Publish Date - 2021-12-09T17:56:57+05:30

రాష్ట్రంలో ఆరు జిల్లాల్లోనే కొవిడ్‌ ప్రభావం కనిపిస్తోంది. రాజధాని బెంగళూరుతోపాటు మైసూరు, దక్షిణకన్నడ, చిక్కమగళూరు జిల్లాల్లో కొంత పెరిగాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 399 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 238 మంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో ఆరు జిల్లాల్లోనే కొవిడ్‌ ప్రభావం కనిపిస్తోంది. రాజధాని బెంగళూరుతోపాటు మైసూరు, దక్షిణకన్నడ, చిక్కమగళూరు జిల్లాల్లో కొంత పెరిగాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 399 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 238 మంది కోలుకున్నారు. 9 జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. 14 జిల్లాల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతిచెందగా వీరిలో బెంగళూరులోనే ముగ్గురు కాగా మరో మూడు జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. 7,255 మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2021-12-09T17:56:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising