ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Meghalaya: నదిలో పడిన బస్సు..ఆరుగురి దుర్మరణం

ABN, First Publish Date - 2021-09-30T15:55:04+05:30

మేఘాలయలో గురువారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షిల్లాంగ్(మేఘాలయ): మేఘాలయలో గురువారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మేఘాలయలోని తురా నుంచి షిల్లాంగ్ నగరానికి వెళుతున్న బస్సు అర్దరాత్రి 12 గంటలకు ప్రమాదవశాత్తు నోంగ్‌చ్రామ్‌లోని రింగ్ది నదిలో పడిపోయింది.ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మరణించారని పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన బస్సులో 22 మంది ప్రయాణికులున్నారని పోలీసులు చెప్పారు. సహాయ సిబ్బంది రంగంలోకి దిగి 16 మంది ప్రయాణికులను రక్షించి వారిని ఆసుపత్రికి తరలించారు. నలుగురి మృతదేహాలను బస్సులో నుంచి వెలికితీశారు. మరో రెండు మృతదేహాలు బస్సులో ఉన్నాయి. మృతుల్లో బస్సు డ్రైవరు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. 


Updated Date - 2021-09-30T15:55:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising