ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఎస్‌ఐ మృతి

ABN, First Publish Date - 2021-05-14T15:16:45+05:30

రాణిపేట జిల్లా ఆర్కాడుకు చెందిన ఎస్‌ఐ పంచాక్షరం (45) కరోనాతో మృతిచెందారు. తిమిరి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక విభాగ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/వేలూరు: రాణిపేట జిల్లా ఆర్కాడుకు చెందిన ఎస్‌ఐ పంచాక్షరం (45) కరోనాతో మృతిచెందారు. తిమిరి పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక విభాగ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఆయన కొద్దిరోజుల క్రితం కరోనా లక్షణాలతో వాలాజాపేట ప్రభుత్వా స్పత్రిలో చేరి అక్కడ చికిత్స పొండాడు. చికిత్సలు ఫలించక గురువారం ఉదయం 10 గంటలకు మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

Updated Date - 2021-05-14T15:16:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising