ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్య Durga Puja పండల్‌లో కాల్పులు..ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-10-14T14:06:04+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర అయోధ్య నగరంలోని దుర్గా పూజ పండల్ లో నలుగురు యువకులు కాల్పులు జరిపారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు

అయోధ్య (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర అయోధ్య నగరంలోని దుర్గా పూజ పండల్ లో నలుగురు యువకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా, మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. అయోధ్య నగరంలోని కోర్ఖానా ప్రాంతంలో బుధవారం రాత్రి దుర్గా పూజ పండల్ లోకి నలుగురు యువకులు వాహనాలతో వచ్చి అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.


 గాయపడిన ఇద్దరు పిల్లలను అయోధ్య జిల్లా ఆసుపత్రి నుంచి లక్నో ఆసుపత్రికి తరలించారు.కాల్పులు జరిపిన ముగ్గురు యువకులు పారిపోయారు. ఈ కాల్పుల ఘటన వ్యక్తిగత శత్రుత్వానికి సంబంధించిందని,దుర్గా పూజకు సంబంధించింది కాదని అయోధ్య ఎసపీ శైలేష్ పాండే చెప్పారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పారు.నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని, అతని ద్వారా మిగిలిన ముగ్గురిని గుర్తించామని, వారిని పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలను పంపించామని ఎస్పీ చెప్పారు. 


Updated Date - 2021-10-14T14:06:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising