ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిపక్ష నేతలతో కీలక భేటీ నిర్వహించనున్న శరద్ పవార్

ABN, First Publish Date - 2021-06-21T21:31:33+05:30

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయిన తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరో కీలక అడుగు వేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయిన తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరో కీలక అడుగు వేశారు. మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టడానికి ముందకు వచ్చే విపక్ష నేతలతో పవార్ ఓ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పలు పార్టీలకు ఇప్పటికే పవార్ పక్షాన ఆహ్వానాలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌కు మాత్రం పవార్ బృందం ఈ ఆహ్వానాన్ని పంపలేదు. కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ నేత యశ్వంత్ సిన్హా  కూడా ప్రముఖ పాత్ర పోషించనున్నారు. ‘‘శరద్ పవార్, యశ్వంత్ సిన్హా ఇద్దరూ ఈ భేటీకి అధ్యక్షత వహిస్తారు. చర్చను ముందుకు తీసుకెళ్తారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చిస్తారు. అధ్యయనం చేస్తారు’’ అని ఈ సమావేశం బాధ్యులు ఆయా పార్టీల నేతలకు తెలిపినట్లు సమాచారం.  

Updated Date - 2021-06-21T21:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising