ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నార్సీతో గూర్ఖాలకు అన్యాయం జరగదు: షా

ABN, First Publish Date - 2021-04-13T07:52:17+05:30

ఎన్నార్సీ వల్ల ఒక్క గూర్ఖాకు కూడా అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. బెంగాల్‌లో ఆయన సోమవారం రోడ్‌షో నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలింపాంగ్‌, ఏప్రిల్‌ 12: ఎన్నార్సీ వల్ల ఒక్క గూర్ఖాకు కూడా అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. బెంగాల్‌లో ఆయన సోమవారం రోడ్‌షో నిర్వహించారు. ఎన్నార్సీ అమలైతే గుర్ఖాలను దేశం నుంచి తరిమేస్తామంటూ  టీఎంసీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. డార్జిలింగ్‌, కాలింపాంగ్‌ల్లో గూర్ఖాల మృతికి బెంగాల్‌ సీఎం మమత కారణమన్నారు. ఆయన.. జై శ్రీరాం.. జై గూర్ఖా అంటూ నినాదాలు చేశారు.

Updated Date - 2021-04-13T07:52:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising