ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhya Pradesh: బస్సు-డంపర్ ఢీ: ఏడుగురి దుర్మరణం

ABN, First Publish Date - 2021-10-01T15:22:09+05:30

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిండ్ జిల్లాలో శుక్రవారం ఉదయం వేగంగా వస్తున్న బస్సు-డంపరును ఢీకొంది.ఈ  ప్రమాద ఘటనలో ఏడుగురు మరణించారు. గోహడ్ స్క్వేర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు.అధికారులు, స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. 


Updated Date - 2021-10-01T15:22:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising