ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SII ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మృతి

ABN, First Publish Date - 2021-12-08T22:53:45+05:30

SII ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎస్ఐఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మృతి చెందారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ జాదవ్ పుణెలో 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అతను 1979 నుంచి ఎస్ఐఐలో ఉన్నారని, కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ తయారీలో కీలకపాత్ర పోషించారు. బయోటెక్‌ ప్రపంచం కోలుకోలేని గొప్ప వ్యక్తిని కోల్పోయిందని బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌-షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2021-12-08T22:53:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising