ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల ప్రారంభంపై 19న cm సమావేశం

ABN, First Publish Date - 2021-10-17T16:30:35+05:30

రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ఈ నెల 19న కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలో కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌తోపాటు మంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల ప్రారంభానికి సంబంధించి ఈ నెల 19న కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నేతృత్వంలో కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌తోపాటు మంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో 6 నుంచి 12 తరగతులు ప్రారంభమయ్యాయి. 1 - 5 తరగతులను ప్రారంభించే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దసరా ముగిసిన వెంటనే పా ఠశాలలు తెరుచుకోనున్నాయని ఇటీవలే విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే కీలకభేటీలోనే తీర్మానం కానుందని అధికారవర్గా లు ప్రకటించాయి. ఈ మేరకు మంత్రులు సుధాకర్‌, బీసీ నాగేశ్‌, శ్రీరాములతోపాటు విద్యాశాఖ అధికారులు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులకు సమాచారం చేరవేశారు. 

Updated Date - 2021-10-17T16:30:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising