ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమర్జెన్సీ కాలం చెల్లిన వ్యవహారం : శివసేన

ABN, First Publish Date - 2021-03-07T23:45:52+05:30

ఎమర్జెన్సీ అనేది కాలం చెల్లిన వ్యవహారమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే ఎమర్జెన్సీ రోజులే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఎమర్జెన్సీ అనేది కాలం చెల్లిన వ్యవహారమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే ఎమర్జెన్సీ రోజులే బాగుండేవని కొందరి భావనగా ఉందని అన్నారు. ‘‘ఎమర్జెన్సీ విధించిన కారణంగా ఇందిరకు తగిన విధంగా ప్రజలు బుద్ధి చెప్పారు. ఆమెకు ఓ గుణపాఠం నేర్పారు. కానీ... ఆ తర్వాత ఆమెకు అధికారాన్ని అప్పజెప్పి ప్రజలు క్షమించారు. మళ్లీ ఈ వ్యవహారాన్ని ఎందుకు తవ్వి తీస్తున్నారు. శాశ్వతంగా ముగిసిపోయింది. కాలం చెల్లిన అంశం.’’ అంటూ సామ్నా వేదికగా రౌత్ వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ విధించడం తప్పేనన్న రాహుల్ వ్యాఖ్యలపై కూడా రౌత్ స్పందించారు. రాహుల్ గాంధీ చాలా ముక్కుసూటి మనిషని, సామాన్యుడని, రౌత్ తెలిపారు. 

Updated Date - 2021-03-07T23:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising