ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసుల్లో పెరుగుదల.. కేరళ ప్రభుత్వం తప్పు చేసింది: సంబిత్ పాత్రా

ABN, First Publish Date - 2021-07-29T00:33:39+05:30

కేరళలో రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు దాటడానికి కేరళ ప్రభుత్వమే కారణమని బీజేపీ నేత సంబిత్ పాత్రా తాజాగా వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేరళలో రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు దాటడానికి కేరళ ప్రభుత్వమే కారణమని బీజేపీ నేత సంబిత్ పాత్రా తాజాగా వ్యాఖ్యానించారు. ఇది సెకెండ్ వావ్ కాదని, మరో కొత్త వేవ్‌‌ ప్రారంభానికి సంకేతమని వార్తలు వచ్చిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. జూన్ 6 తరువాత అత్యధిక కేసులు బయటపడిన ఒకే ఒక రాష్ట్రం కేరళ అని సంబిత్ పేర్కొన్నారు. అంతకుమనుపు కేరళలోనూ కరోనా ఉధృతి తగ్గుతూవచ్చిందని తెలిపారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం కారణంగా తప్పులు జరిగాయని, పర్యవసానంగా.. పరిస్థితి ఇక్కడి వరకూ వచ్చిందని వ్యాఖ్యానించారు. గత నాలుగు వారాలుగా అక్కడ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉందన్న ఆయన..కేరళ పాజిటివిటీ రేటు 12.35 శాతానికి చేరుకోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. 



Updated Date - 2021-07-29T00:33:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising