ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో హిందువుల బలం తగ్గిపోతోంది: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

ABN, First Publish Date - 2021-11-28T02:06:45+05:30

గ్వాలియర్: దేశంలో హిందువుల సంఖ్య, శక్తి తగ్గిపోతున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్వాలియర్: దేశంలో హిందువుల సంఖ్య, శక్తి తగ్గిపోతున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. దేశంలో హిందుత్వ భావన కూడా తగ్గిపోతోందన్నారు. హిందువులు హిందువులుగా కొనసాగలంటే భారత్ అఖండంగా ఉండాలని చెప్పారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  



Updated Date - 2021-11-28T02:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising