ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా టీకా తీసుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్!

ABN, First Publish Date - 2021-03-07T17:04:44+05:30

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండవ దశ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ రెండవ దశ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్, సంఘ్ ప్రధాన కార్యదర్శి సురేష్ భయ్యాజీ జోషి ఈరోజు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీరిద్దరూ నాగపూర్‌లోని నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో కరోనా టీకా టీకా వేయించుకున్నారు. దీనికి ముందు ప్రధాని మోదీ కరోనా టీకా తొలిడోసును ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తీసుకున్నారు. 



Updated Date - 2021-03-07T17:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising