ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీహార్‌ రాజకీయాలపై ఆర్జేడీ ఎమ్మెల్యే సంచలన కామెంట్లు!

ABN, First Publish Date - 2021-07-28T17:26:17+05:30

మెజారిటీకి కాస్త తేడాతో బీహార్ ప్రభుత్వం నడుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: మెజారిటీకి కాస్త తేడాతో బీహార్ ప్రభుత్వం నడుస్తోంది. ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు ఇటు అటుగా ఉండటంతో రాష్ట్రంలోని రాజకీయల్లో అధికార సమీకరణలు మారిపోతున్నాయి. ఈ నేపధ్యంలో నితీష్ కుమార్ ప్రభుత్వం కూలిపోతుందంటూ మహాగఠబంధన్ నేతలు తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్మెల్యే భాయీ వీరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఆగస్టు 15న తమ నేత తేజస్వీ యాదవ్... గాంధీ మైదానంలో జెండా ఎగురవేస్తారని అన్నారు. బీహార్ ఎన్డీఏలో ఆట ప్రారంభమయ్యిందని, నితీష్ కుమార్ ప్రభుత్వం కూలిపోవడమనేది నిశ్చయమైపోయిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.  


Updated Date - 2021-07-28T17:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising