ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ 60 ఏళ్లకు పెంపు

ABN, First Publish Date - 2021-02-26T09:15:32+05:30

తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 59 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

9, 10, 11 తరగతులకు వార్షిక పరీక్షలు రద్దు: ఎడప్పాడి


చెన్నై, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 59 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఉదయం కలైవానర్‌ అరంగంలో ఏర్పాటైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశంలో 110 సభా నిబంధన ప్రకారం ఆయన ప్రకటన చేశారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులందరికీ ఈ పొడిగింపు వర్తిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే మే నెల 31న పదవీ విరమణ చేయనున్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ ఉత్తర్వు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇదే విధంగా 2020-21 విద్యా సంవత్సరంలో 9, 10, 11 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలను రద్దు చేసి అందరినీ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించనున్నట్లు ఎడప్పాడి పళనిస్వామి మరో ప్రకటన చేశారు.

Updated Date - 2021-02-26T09:15:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising