ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రముఖ తమిళ రచయిత రాజనారాయణ్ కన్నుమూత

ABN, First Publish Date - 2021-05-18T18:04:44+05:30

ప్రముఖ తమిళ రచయిత, నావలిస్ట్, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె. రాజనారాయణ్ కన్నుమూశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుదుచ్చేరి : ప్రముఖ తమిళ రచయిత, నావలిస్ట్, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె. రాజనారాయణ్ కన్నుమూశారు. 98 ఏళ్ల వయసున్న రాజనారాయణ్ అనారోగ్యంతో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మంగళవారం రాజనారాయణ్ ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు. కిరాగా పేరొందిన రాజనారాయణ్ ఇంటిని స్మారక గ్రంథాలయంగా తీర్చిదిద్దుతామని లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పారు. 1980లో పుదుచ్చేరి యూనివర్శిటీలో ప్రొఫెసరుగా పనిచేశారు. కిరా రాసిన ‘గోపాళ్ల పురతు మక్కల్’ అనే పుస్తకానికి 1991లో సాహిత్య అకాడమి అవార్డు లభించింది. కిరాకు తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో కిరాకు అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కిరాకు సంతాపం తెలిపిన వారిలో పళనీస్వామి, రామదాస్, వైకో లున్నారు.

Updated Date - 2021-05-18T18:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising