ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాట 14 జిల్లాల్లో ‘రెడ్‌ అలర్ట్‌’

ABN, First Publish Date - 2021-11-28T08:23:25+05:30

ఈశాన్య రుతుపవనాల తీవ్రత, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడులో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా 14 జిల్లాల్లో ఆదివారం భారీగా వర్షాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఈశాన్య రుతుపవనాల తీవ్రత, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడులో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా 14 జిల్లాల్లో ఆదివారం భారీగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం.. ఆయా జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. తిరువణ్ణామలై, కళ్లకుర్చి, కన్నియాకుమారి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షంతో చెన్నై మరోమారు జలమయమైంది. ఇప్పటి వరకూ 8 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం భారీ వర్ష హెచ్చరికలుండటంతో కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపినట్లు తమిళనాడు విపత్తుల నివారణ శాఖమంత్రి కేకేఎ్‌సఎ్‌సఆర్‌ రామచంద్రన్‌ వెల్లడించారు. 

Updated Date - 2021-11-28T08:23:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising