ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభలో గురువారం నాటి ఘటనలు బాధించాయి: చైర్మన్ వెంకయ్య

ABN, First Publish Date - 2021-07-23T18:36:37+05:30

రాజ్యసభలో గురువారం చోటుచేసుకున్న ఘటనల పట్ల చైర్మన్ వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ఐటీశాఖ మంత్రి ప్రకటన చేస్తున్నప్పుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాజ్యసభలో గురువారం చోటుచేసుకున్న ఘటనల పట్ల చైర్మన్ వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ఐటీశాఖ మంత్రి ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన నుంచి పత్రాలను లాక్కొని ముక్కలు ముక్కలుగా చేయడం ద్వారా సభా కార్యకలాపాలను కొత్త స్థాయికి చేర్చారని వ్యాఖ్యానించారు. తనను చాలా బాధించిందన్నారు. ఇటువంటి చర్యలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై స్పష్టమైన దాడిగా ఆయన అభివర్ణించారు. పత్రాలను చించిన టీఎంసీ ఎంపీ శంతను సేన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

Updated Date - 2021-07-23T18:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising