ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నివారణకు రాజీవ్‌ హత్యకేసు ముద్దాయి విరాళం

ABN, First Publish Date - 2021-05-19T07:56:11+05:30

మాజీ ప్రధాని రాజీవ్‌ హత్యకేసు ముద్దాయి నళిని కరోనా నివారణ కోసం తన వంతు సాయం చేశారు. ఇందు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆమె రూ.5వేలను విరాళంగా అందజేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, మే 18 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని రాజీవ్‌ హత్యకేసు ముద్దాయి నళిని కరోనా నివారణ కోసం తన వంతు సాయం చేశారు. ఇందు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆమె రూ.5వేలను విరాళంగా అందజేశారు. వేలూరు మహిళా జైలులో యావజీవ్జవ కారాగార శిక్ష అనుభవిస్తున్న నళిని జైలులో పని చేయడం ద్వారా వచ్చిన సంపాదన నుండి రూ.5వేలను అధికారుల ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి పంపినట్లు ఆమె తరఫు న్యాయవాది పుహళేంది పేర్కొన్నారు. ఇప్పటికే మదురై సెంట్రల్‌ జైలులో ఉన్న రవిచంద్రన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 వేలు అందించిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-05-19T07:56:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising