ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: మళ్లీ పట్టాలపై కొండచరియలు

ABN, First Publish Date - 2021-11-16T16:00:25+05:30

ధర్మపురి సమీపంలో ముత్తంపట్టి లో కురిసిన భారీవర్షానికి రైలు పట్టాలపై మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. కేరళ నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ధర్మపురి జిల్లా తొప్పూర్‌ సమీపంలోని ముత్తంపట్టి కొండ మార్గంగా గత 12వ తేదీ వెళుతున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై): ధర్మపురి సమీపంలో ముత్తంపట్టి లో కురిసిన భారీవర్షానికి  రైలు పట్టాలపై మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. కేరళ నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ధర్మపురి జిల్లా తొప్పూర్‌ సమీపంలోని ముత్తంపట్టి కొండ మార్గంగా గత 12వ తేదీ వెళుతున్న సమయంలో కొండచెరియలు విరిగిపడడంతో ఏడు బోగీలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. రైల్వే సిబ్బంది రైలు పట్టాలపై పడిన బండరాళ్లను తొలగించడంతో రైళ్ల రాకపోకలు యధావిధిగా సాగాయి. ఈ క్రమంలో, ఆదివారం మళ్లీ కొండచరియలు రైలుపట్టాలపై పడడంతో వాటిని రైల్వే సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకల్లో జాప్యం ఏర్పడింది.

Updated Date - 2021-11-16T16:00:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising