ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వానికి స్పందించే హృదయం ఉండాలి : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2021-11-03T18:25:09+05:30

దీపావళి పండుగ సమయంలో పెరుగుతున్న ధరలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దీపావళి పండుగ సమయంలో పెరుగుతున్న ధరలు ప్రజలకు ఇబ్బందికరంగా మారాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి స్పందించే హృదయం అవసరమని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీపావళి సమయంలో ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరిందన్నారు. 


‘‘దీపావళి వచ్చింది. ద్రవ్యోల్బణం తారస్థాయిలో ఉంది. ఇది జోక్ కాదు. ప్రజల పట్ల నరేంద్ర మోదీ ప్రభుత్వానికి స్పందించే హృదయం ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని రాహుల్ పేర్కొన్నారు. 


పెట్రోలు, డీజిల్ ధరలను విపరీతంగా పెంచుతూ, కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజల నుంచి డబ్బు గుంజుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ సోమవారం ఇచ్చిన ట్వీట్‌లో, జేబు దొంగల నుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. 


Updated Date - 2021-11-03T18:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising