ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి ప్రాజెక్టును ప్రారంభించిన రాహుల్

ABN, First Publish Date - 2021-08-17T20:55:04+05:30

తాగునీరు ప్రజల ప్రాథమిక హక్కు అని, నియోజకవర్గంలోని అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యం సాకారమయ్యేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వయనాడ్: తాగునీరు ప్రజల ప్రాథమిక హక్కు అని, నియోజకవర్గంలోని అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే  లక్ష్యం సాకారమయ్యేందుకు కృషి చేస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తన సొంత నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లో రాహుల్ రెండోరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పొన్‌కుళిలోని పొన్‌కుళి కుట్టినాయక కాలనీలో మంచినీటి ప్రాజెక్టును మంగళవారంనాడు ఆయన ప్రారంభించారు. తాగునీటి ఇక్కట్లను ఎదుర్కొంటున్న వారికి, ముఖ్యంగా కుటుంబంలోని తల్లులు, చెల్లెళ్లకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం చేకూరుతుందని, కష్టం కొంతైనా తగ్గుతుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ తాగునీరు అందించే దిశగా వేసిన ముందడుగు ఇదని అన్నారు.

Updated Date - 2021-08-17T20:55:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising