ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సీబీఎస్‌ఈ పరీక్ష’ పై పునరాలోచించండి : రాహుల్

ABN, First Publish Date - 2021-04-12T00:25:46+05:30

సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం మే నెల 4 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయని, అయితే కరోనా కారణంగా ఆ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని అభ్యర్థించారు. ‘‘దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలి. నిర్ణయాలు తీసుకునే ముందు భాగస్వాములతో చర్చిస్తే బాగుంటుంది. ఇంకా ఎన్నిరకాలుగా దేశ యువతతో ఆటలాడుకుంటారు?’’ అంటూ రాహుల్ ప్రశ్నించారు. 


Updated Date - 2021-04-12T00:25:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising