ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Puri: జగన్నాథ్ దేవాలయం పునర్ ప్రారంభం

ABN, First Publish Date - 2021-08-24T13:07:06+05:30

కరోనా వల్ల గత 4 నెలలుగా మూతబడిన పూరి జగన్నాథ్ దేవాలయం ఎట్టకేలకు పునర్ ప్రారంభమైంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూరి (ఒడిశా): కరోనా వల్ల గత 4 నెలలుగా మూతబడిన పూరి జగన్నాథ్ దేవాలయం ఎట్టకేలకు పునర్ ప్రారంభమైంది. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం భక్తులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పూరి జగన్నాథుని దర్శనం చేసుకున్నారు. కొవిడ్ రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు, లేదా ఆర్టీపీసీఆర్ రిపోర్టు నెగిటివ్ ఉన్న భక్తులు తమ ఐడెంటిటీకార్డుతో చూసి జగన్నాథ్ ఆలయ దర్శనానికి అనుమతిస్తున్నామని ఆలయ ప్రధానాధికారి కృష్ణన్ కుమార్ చెప్పారు. పండుగల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆలయాన్ని ఆ రోజుల్లో మూసివేయాలని నిర్ణయించామని ఆలయ అధికారులు చెప్పారు. 4నెలల తర్వాత ఆలయం తెరవడంతో పూరి జగన్నాథుని ఆలయ దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు.


Updated Date - 2021-08-24T13:07:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising