ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

reopen: పూరి ఆలయం 15 నుంచి పునర్ ప్రారంభం

ABN, First Publish Date - 2021-08-05T18:40:03+05:30

పూరిలోని ప్రముఖ జగన్నాథ ఆలయం తెరచుకోనుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్ (ఒడిశా): పూరిలోని ప్రముఖ జగన్నాథ ఆలయం తెరచుకోనుంది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఇన్నాళ్లు మూసివేసిన పూరి జగన్నాథ ఆలయాన్ని స్థానిక భక్తుల కోసం ఈ నెల 16వతేదీ నుంచి తెరవాలని గుడి యాజమాన్యం నిర్ణయించింది. బయటి ప్రాంతాల భక్తులకు ఈ నెల 23వతేదీ నుంచి ప్రవేశం కల్పించనున్నారు. ఆలయాన్ని ఉదయం 7 నుంచి రాత్రి 8గంటల వరకు తెరిచి ఉంచుతామని, భక్తులందరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్లు, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టులను తప్పనిసరిగా చూపించాలని దేవాలయ నిర్వాహకులు చెప్పారు. ఆలయాన్ని సందర్శించాలనుకునే భక్తులు 96 గంటల లోపు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు చూపించాలి.గతంలో కరోనా కేసుల పెరుగుదలతో పూరి ఆలయాన్ని మూసివేశారు.

Updated Date - 2021-08-05T18:40:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising